శ్రీవారిప్రసాదంలో మాంసాహారం వైసీపీ హయాంలో ఘోరఅపచారం

Sep 19, 2024, 12:40 AM IST

తిరుమలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు గత 5ఏళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారు: చంద్రబాబు అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారు: చంద్రబాబు తిరుమల లడ్డూ విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధేస్తుంది: చంద్రబాబు తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారు: చంద్రబాబు నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసింది: చంద్రబాబు ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం: చంద్రబాబు