
తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. భావితరాలకు మన పురాణాల గురించి చెప్పాలన్నారు. పిల్లలకు చెప్పాల్సింది సూపర్ మ్యాన్ గురించి కాదని మన హనుమంతుడి గురించి అని చెప్పారు.