Nov 29, 2020, 1:37 PM IST
కృష్ణజిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీ తో దాడిచేసాడు . తృటిలో మంత్రికి తప్పిన ప్రమాదం. వెంటనే నిందితున్ని పట్టుకున్న మంత్రి అనుచరులు . నిందితున్ని తాపీ మెస్ట్రీ బడుగు నాగేశ్వరరావు గా గుర్తించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు .