32వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ధర్నా

32వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ధర్నా

Bukka Sumabala   | Asianet News
Published : Jan 18, 2020, 02:17 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని రైతులు మందడంలో చేస్తున్న ధర్నా 32 వ రోజుకు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని రైతులు మందడంలో చేస్తున్న ధర్నా 32 వ రోజుకు చేరుకుంది. ఏపీకి 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రైతులు నిరసనలు చేస్తున్నారు. ప్రాణాలైన అర్పిస్తాం..అమరావతిని సాధిస్తాం అంటూ నినాదాలు చేస్తున్నారు.

07:23ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
07:20విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour
05:46జగన్ ని చూడగానే కాళ్ళ మీద పడి బోరున ఏడ్చిన మత్స్యకార కుటుంబాలు | Jagan Visakhapatnam Tour
13:42ఆ యాక్సిడెంట్ చేసిందిసీదిరి అప్పల్రాజు కొడుకే: గౌతు శిరీష | Palasa MLA Gouthu Sireesha
03:36Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
09:48ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families
12:27మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే:జగన్ | YS Jagan Visits Visakhapatnam
06:19విశాఖ పర్యటనలో జగన్ కోసం ఎగబడ్డ మహిళా అభిమానులు | YS Jagan Visits Visakhapatnam to Console Families
09:17ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families
33:42మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ ఎమోషనల్ | YS Jagan Visits Visakhapatnam to Console Families