32వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ధర్నా

32వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ధర్నా

Published : Jan 18, 2020, 02:17 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని రైతులు మందడంలో చేస్తున్న ధర్నా 32 వ రోజుకు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని రైతులు మందడంలో చేస్తున్న ధర్నా 32 వ రోజుకు చేరుకుంది. ఏపీకి 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రైతులు నిరసనలు చేస్తున్నారు. ప్రాణాలైన అర్పిస్తాం..అమరావతిని సాధిస్తాం అంటూ నినాదాలు చేస్తున్నారు.