తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తుడి ఆత్మహత్య

By telugu teamFirst Published Dec 13, 2019, 10:18 AM IST
Highlights

స్వామివారికి పాలను తీసుకువచ్చే వాహనం కింద తలపెట్టి భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... సదరు వ్యక్తి తమిళనాడురాష్ట్రం చెన్నైకి చెందిన వాడుగా గుర్తించారు


తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కలకలం రేగింది. ఓ భక్తుడు ఆలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామివారికి పాలను తీసుకువచ్చే వాహనం కింద తలపెట్టి భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... సదరు వ్యక్తి తమిళనాడురాష్ట్రం చెన్నైకి చెందిన వాడుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!