తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తుడి ఆత్మహత్య

Published : Dec 13, 2019, 10:18 AM IST
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తుడి ఆత్మహత్య

సారాంశం

స్వామివారికి పాలను తీసుకువచ్చే వాహనం కింద తలపెట్టి భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... సదరు వ్యక్తి తమిళనాడురాష్ట్రం చెన్నైకి చెందిన వాడుగా గుర్తించారు


తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కలకలం రేగింది. ఓ భక్తుడు ఆలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామివారికి పాలను తీసుకువచ్చే వాహనం కింద తలపెట్టి భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... సదరు వ్యక్తి తమిళనాడురాష్ట్రం చెన్నైకి చెందిన వాడుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Tirumala : వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి అభిషేక దర్శనం.. మీకూ ఈ అదృష్టం దక్కాలంటే ఏం చేయాలో తెలుసా?