తెలంగాణలో పార్టీ స్థాపన ఏర్పాట్లలో బిజీగా వున్న వైఎస్ షర్మిల.. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు షర్మిల. తెలంగాణలోని వివిధ అంశాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు
తెలంగాణలో పార్టీ స్థాపన ఏర్పాట్లలో బిజీగా వున్న వైఎస్ షర్మిల.. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు షర్మిల. తెలంగాణలోని వివిధ అంశాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇందుకోసం 11 ప్రశ్నలతో ఒక ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కులాలకు, మతాలకు అతీతంగా తెలుగువారందరినీ వైఎస్ఆర్ ప్రేమించారని షర్మిల గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన కోసం మరణించిన వారిలో తెలంగాణ వారే అధికంగా వున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ప్రశ్నలు ఇవే..?