కాగజ్ నగర్ లో వదిన గొంతు కోసిన మరిది

Published : Jun 04, 2018, 06:07 PM IST
కాగజ్ నగర్ లో వదిన గొంతు కోసిన మరిది

సారాంశం

బ్రేకింగ్ న్యూస్..

వదిన గొంతు కోసిన మరిది పారిపోయాడు. ఈ ఘటన కుమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లో జరిగింది. కాగజ్ నగర్ లోని ఓల్డ్ కాలనీ చౌరస్తాలో వదిన సునీతను మరిది గొంతు కోసి వెంటనే పారిపోయాడు. బాధితురాలిని హాస్పటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...