నాపై లైంగిక దాడి: బీజేపీ నేత రఘునందన్‌రావుపై మహిళ ఫిర్యాదు

Published : Feb 03, 2020, 04:22 PM IST
నాపై లైంగిక దాడి: బీజేపీ నేత రఘునందన్‌రావుపై మహిళ ఫిర్యాదు

సారాంశం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్: బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా  ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా మహిళ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు  ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె సీపీని కోరింది.

సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడానికి ముందే  మానవ హక్కుల  సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా బాధితురాలుచెప్పింది.రఘునందన్ రావు తొలుత టీఆర్ఎస్‌లో ఉన్నాడు. టీఆర్ఎస్‌లో రఘునందన్ రావు ఎక్కువ కాలం ఉండలేదు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కీలక నేతల్లో ఆయనకు చోటు దక్కింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్