విరించి హాస్పిటల్ నిర్లక్ష్యం: చిటికెన వేలుకి ఆపరేషన్, రోగి మృతి

Siva Kodati |  
Published : Mar 25, 2019, 10:26 AM IST
విరించి హాస్పిటల్ నిర్లక్ష్యం: చిటికెన వేలుకి ఆపరేషన్, రోగి మృతి

సారాంశం

హైదరాబాద్ విరించి హాస్పిటల్ వైద్యు ల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సంగీత్ రావ్ అనే వ్యక్తి బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌లో తన చిటికెన వేలుకి ఆపరేషన్ చేయించుకున్నాడు

హైదరాబాద్ విరించి హాస్పిటల్ వైద్యు ల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సంగీత్ రావ్ అనే వ్యక్తి బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌లో తన చిటికెన వేలుకి ఆపరేషన్ చేయించుకున్నాడు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగీత్ రావ్ మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా విరించి హాస్పిటల్స్ యాజమాన్యం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది. బాధిత కుటుంబసభ్యులు డాక్టర్లను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో గొడవ జరగకుండా విరించి ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu