హెచ్‌ఐసీసీలో ఆక్వా సదస్సు ప్రారంభించిన వెంకయ్య

Published : Aug 30, 2019, 01:23 PM ISTUpdated : Aug 30, 2019, 01:26 PM IST
హెచ్‌ఐసీసీలో ఆక్వా సదస్సు ప్రారంభించిన వెంకయ్య

సారాంశం

మాదాపూర్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఆక్వా అక్వేరియా ఇండియా-2019 సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్ధ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. 

మాదాపూర్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఆక్వా అక్వేరియా ఇండియా-2019 సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్ధ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది.

ఈ సదస్సుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, బండ ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారత్ సహా ఆసియా దేశాల నుంచి ప్రముఖ మత్స్య, వ్యాపార, పరిశోధన సంస్థలు సుమారు 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

పెట్రోల్ బంకుల‌కు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు, నో స్టాక్ బోర్డులు.. అస‌లేం జ‌రుగుతోంది.?
Garikapati Gurajada : గరికపాటి నరసింహరావు గుడ్డు వివాదం.. అసలు ఈయన కొడుకు ఏం చేస్తారో తెలుసా..?