నిమ్స్ వ్యాక్సినేషన్‌లో అవకతవకలు: అర్హత లేని 7 వేలమందికి టీకాలు

Siva Kodati |  
Published : May 29, 2021, 03:18 PM IST
నిమ్స్ వ్యాక్సినేషన్‌లో అవకతవకలు: అర్హత లేని 7 వేలమందికి టీకాలు

సారాంశం

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు జరిగాయి. 7 వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మొదటి దశలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చినవారికి వచ్చినట్లు వ్యాక్సిన్ వేసినట్లు తేలింది. విచారణ అనంతరం ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు జరిగాయి. 7 వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మొదటి దశలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చినవారికి వచ్చినట్లు వ్యాక్సిన్ వేసినట్లు తేలింది. విచారణ అనంతరం ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu