మంథనిలో దారుణం:యువతిపై కర్రతో దాడి, నోట్లో పురుగుల మందు

Published : Aug 09, 2021, 05:48 PM IST
మంథనిలో  దారుణం:యువతిపై కర్రతో దాడి, నోట్లో పురుగుల మందు

సారాంశం

 పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో యువతిపై  కర్రతో దాడి.. నోట్లో పురుగుల మందు పోసిన దుండగుడు. యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత యువతి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మంథని: పెద్దపల్లి జిల్లాని మంథనిలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో దాడి చేసి నోట్లో పురుగులమందు పోశారు.  యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మంథనిలో యువతిపై తలపై కర్రతో కొట్టి నోట్లో పురుగుల మందు ఎవరు పోయడం కలకలం రేపుతోంది.  యువతిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి  చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో యువతిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu