మంథనిలో దారుణం:యువతిపై కర్రతో దాడి, నోట్లో పురుగుల మందు

Published : Aug 09, 2021, 05:48 PM IST
మంథనిలో  దారుణం:యువతిపై కర్రతో దాడి, నోట్లో పురుగుల మందు

సారాంశం

 పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో యువతిపై  కర్రతో దాడి.. నోట్లో పురుగుల మందు పోసిన దుండగుడు. యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత యువతి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మంథని: పెద్దపల్లి జిల్లాని మంథనిలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో దాడి చేసి నోట్లో పురుగులమందు పోశారు.  యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మంథనిలో యువతిపై తలపై కర్రతో కొట్టి నోట్లో పురుగుల మందు ఎవరు పోయడం కలకలం రేపుతోంది.  యువతిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి  చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో యువతిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?