సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి

Published : Mar 17, 2020, 07:44 AM IST
సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి

సారాంశం

జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి యశోద(45), రాహుల్(18) నిద్రపోయారు. ఈ క్రమంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. 

సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి యశోద(45), రాహుల్(18) నిద్రపోయారు. ఈ క్రమంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తీవ్రగాయాలతో మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ