సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి

Published : Mar 17, 2020, 07:44 AM IST
సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి

సారాంశం

జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి యశోద(45), రాహుల్(18) నిద్రపోయారు. ఈ క్రమంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. 

సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి యశోద(45), రాహుల్(18) నిద్రపోయారు. ఈ క్రమంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తీవ్రగాయాలతో మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకొండి.. ఇక వర్షాలు షురూ కాబోతున్నాయి, ఎప్పట్నుంచో తెలుసా?
Telangana Niagara: తెలంగాణలో నయాగరా జలపాతం.. వీకెండ్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్.. రూట్ మ్యాప్, ఫుల్ డీటెయిల్స్ ఇవే !