నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

Published : Oct 23, 2022, 11:05 AM IST
నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

సారాంశం

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు మంతటి శివారులో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు మంతటి శివారులో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మృతులను వికారాబాద్ జిల్లా జుంటిపల్లికి చెందినవారిగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Health: ఉచితంగా కంటి ప‌రీక్షల శిబిరం.. నెల‌రోజుల పాటు అవ‌కాశం, ఎక్క‌డంటే.?
పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్