నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

Published : Oct 23, 2022, 11:05 AM IST
నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

సారాంశం

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు మంతటి శివారులో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు మంతటి శివారులో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మృతులను వికారాబాద్ జిల్లా జుంటిపల్లికి చెందినవారిగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?