హ్యాకింగ్ అనుమానం, రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ

Siva Kodati |  
Published : Mar 11, 2023, 09:08 PM ISTUpdated : Mar 12, 2023, 08:23 AM IST
హ్యాకింగ్ అనుమానం, రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ

సారాంశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండు నియామక పరీక్షలను వాయిదా వేసింది. హ్యాకింగ్ జరిగినట్లుగా అధికారులు అనుమానించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండుత నియామక పరీక్షలను వాయిదా వేసింది. హ్యాకింగ్ ద్వారా పరీక్షా పత్రాలను తస్కరించే అనుమానం రావడంతో రేపు జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీయర్ పరీక్షతో పాటు ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది టీఎస్‌పీఎస్సీ. దీనికి సంబంధించిన ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం