హ్యాకింగ్ అనుమానం, రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ

Siva Kodati |  
Published : Mar 11, 2023, 09:08 PM ISTUpdated : Mar 12, 2023, 08:23 AM IST
హ్యాకింగ్ అనుమానం, రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ

సారాంశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండు నియామక పరీక్షలను వాయిదా వేసింది. హ్యాకింగ్ జరిగినట్లుగా అధికారులు అనుమానించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండుత నియామక పరీక్షలను వాయిదా వేసింది. హ్యాకింగ్ ద్వారా పరీక్షా పత్రాలను తస్కరించే అనుమానం రావడంతో రేపు జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీయర్ పరీక్షతో పాటు ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది టీఎస్‌పీఎస్సీ. దీనికి సంబంధించిన ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం