రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Published : Dec 04, 2022, 03:15 PM IST
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండ‌లం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండ‌లం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను గోపాల్, అంజలి, చిన్నారి స్వాతిగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు