నిర్మల్ జిల్లాలో కాలువలో పడిన ఆటో: ముగ్గురు మృతి

Published : Jan 19, 2022, 03:38 PM IST
నిర్మల్ జిల్లాలో కాలువలో పడిన ఆటో: ముగ్గురు మృతి

సారాంశం

నిర్మల్ జిల్లాలోని కడెం మండలం బెల్లాల్ వద్ద కాలువలో ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

నిర్మల్: Nirmala జిల్లాలోని Kadem మండలం బెల్లాల్ వద్ద కాలువలో Auto బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఆరుగురున్నారు. ఆటో కాలువలో పడిపోగానే ఆటోలో ఉన్న ఆరుగురిలో బోడ మల్లయ్య, చీమల శాంత,  శంకరవ్వ లు మరణించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్