లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి మృతి

Published : Mar 16, 2020, 07:23 AM IST
లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి మృతి

సారాంశం

మృతులను గంభీరావుట మండల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన మెదక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాన్ లో గంభీరావుపేటకు వెళ్తుండగా  ఈ ప్రమాదం జరిగింది. మృతులను గంభీరావుట మండల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ