గల్ఫ్ లో సిరిసిల్ల వాసి కిడ్నాప్

First Published Nov 18, 2016, 12:06 PM IST
Highlights
  • ఇరాన్ లో పనిచేస్తున్న కొజాన్ కొత్తూర్ కు చెందిన రవి

గల్ఫ్ లో పనిచేస్తున్న సిరిసిల్ జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు కిడ్నాప్ కు గురయినట్లు తెలిసింది.సిరిసిల్ల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొజాన్‌కొత్తూర్ గ్రామానికి చెందిన బి.రవి కొన్నాళ్ల కిందట ఉపాధి కోసం ఇరాక్ కు వెళ్లాడు. ప్రస్తుతం అతడుండే ప్రాంతంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది.


కాగా, రెండు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు రవిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అక్కడి రవి సహుద్యోగగులు కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు.

click me!