కేరళ బాధితులకు అండగా తెలంగాణ ఎమ్మెల్సీలు

Published : Aug 24, 2018, 04:00 PM ISTUpdated : Sep 09, 2018, 11:45 AM IST
కేరళ బాధితులకు అండగా తెలంగాణ ఎమ్మెల్సీలు

సారాంశం

 కేరళ వరద బాధితులకు తెలంగాణ ఎమ్మెల్సీలు అండగా నిలిచారు. తెలంగాణకు చెందిన 34 మంది ఎమ్మెల్సీలు తమ నెలజీతాన్ని విరాళంగా ప్రకటించారు. తమ నెల జీతాలకు సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్ కు అందజేశారు.

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు తెలంగాణ ఎమ్మెల్సీలు అండగా నిలిచారు. తెలంగాణకు చెందిన 34 మంది ఎమ్మెల్సీలు తమ నెలజీతాన్ని విరాళంగా ప్రకటించారు. తమ నెల జీతాలకు సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్ కు అందజేశారు. 

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజెయ్యాలని కోరారు. మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు చెక్ అందజేసిన వారిలో ఉన్నారు. నెలజీతాలు34 మంది ఎమ్మెల్సీలలో 33 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాగా ఒక బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్