తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ.. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్

Siva Kodati |  
Published : Jul 19, 2023, 05:48 PM ISTUpdated : Jul 19, 2023, 05:50 PM IST
తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ.. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్

సారాంశం

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

బదిలీ అయిన అధికారులు : 

  • ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్ 
  • పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్యా మిశ్రా
  • డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి
  • హోంగార్డ్స్ డీఐజీగా అంబర్ కిషోర్
  • మేడ్చల్ డీసీపీగా శబరిష్

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్