లీజు తీసుకుని బకాయిల కుప్ప... ప్రైవేట్ సంస్థలపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర

Siva Kodati |  
Published : Jan 20, 2022, 08:21 PM IST
లీజు తీసుకుని బకాయిల కుప్ప... ప్రైవేట్ సంస్థలపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర

సారాంశం

లీజుకు తీసుకుని డబ్బులు కట్టకుండా తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు. ఇలాంటి సంస్థల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లీజు కట్టని , రెవెన్యూ షేర్ ఇవ్వని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే లీజు రద్దు చేసేందుకు వెనకాడొద్దని సర్కార్ ఆదేశాలిచ్చింది

లీజుకు తీసుకుని డబ్బులు కట్టకుండా తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు. ఇలాంటి సంస్థల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లీజు కట్టని , రెవెన్యూ షేర్ ఇవ్వని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే లీజు రద్దు చేసేందుకు వెనకాడొద్దని సర్కార్ ఆదేశాలిచ్చింది. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ 27.45 కోట్లు, జలవిహార్ రూ.6.51 కోట్లు, స్నో వరల్డ్ రూ.15.01 కోట్లు, ఎక్స్‌పో టెల్ హోటల్ రూ.15.13 కోట్లు, ప్రజయ్ ఇండియా సిండికేట్ రూ.5.58 కోట్లు, ట్రైడెంట్ హోటల్ రూ.75.05 కోట్లు చెల్లించాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్