తెలంగాణలో మూడు కమీషనరేట్‌ల విభజనపై జీవో .. కొత్తగా 40కి పైగా పోలీస్ స్టేషన్‌లు

Siva Kodati |  
Published : Apr 30, 2023, 05:27 PM IST
తెలంగాణలో మూడు కమీషనరేట్‌ల విభజనపై జీవో .. కొత్తగా 40కి పైగా పోలీస్ స్టేషన్‌లు

సారాంశం

తెలంగాణలో మూడు పోలీస్ కమీషనరేట్ల విభజనపై జీవో జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో 2 చొప్పున డీసీపీ పోస్టులను ఏర్పాటు చేశారు. 

తెలంగాణలో మూడు పోలీస్ కమీషనరేట్ల విభజనపై జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఏసీపీ, డీసీపీ, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జీవోలో పేర్కొన్నారు. కొత్తగా 40కి పైగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జీవోలో ప్రస్తావించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో 2 చొప్పున డీసీపీ పోస్టులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ రెండ్రోజులూ భారీ వర్షాలే.. ఈ పది జిల్లాల్లో పవర్ ఫుల్ వానలు, ఇక అతలాకుతలమే
Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?