అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వుంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వుంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. పరీక్షా విధానంలో ఎలాంటి మార్పు వుండదని.. గతంలో మాదిరే పరీక్షలు వుంటాయని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒకటి, రెండు ఐసోలేషన్ సెంటర్లు వుంటాయని .. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందికే పరీక్షల విధులు అప్పగిస్తామని వెల్లడించింది.
పరీక్షల షెడ్యూల్: