telangana election poll : ఓటు వేసిన చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్.. సినీ ప్రముఖులు..

By SumaBala BukkaFirst Published Nov 30, 2023, 8:47 AM IST
Highlights

సినీ ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కుటుంబంతో సహా ఓటుహక్కును వినియోగించుుకున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ జోరుగా సాగుతోంది. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల వరకే అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి, సతీమణిలతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా భార్య సురేఖ, కుమార్తె శ్రీజలతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఇక హీరో వెంకటేష్, కీరవాణిలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మామూలుగా పోలింగ్ సమయంలో ఉదయం పదిగంటలు దాటితే కాసీ ఓటింగ్ కు బైటికి రాని సెలబ్రిటీలు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ సారి ముందుకు వచ్చారు. 
 

ఓటు హక్కుని వినియోగించున్న అల్లు అర్జున్‌ pic.twitter.com/n3fMc4vIAE

— Asianetnews Telugu (@AsianetNewsTL)

సింపుల్‌గా క్యూలో నిలబడి ఓటు వేసిన ఎన్టీఆర్‌. pic.twitter.com/ln2fOiUU1s

— Asianetnews Telugu (@AsianetNewsTL)

Latest Videos

click me!