మెదక్: ఖదీర్ మృతిపై డీజీపీ అంజనీకుమార్ సీరియస్.. విచారణకు ఆదేశం

Siva Kodati |  
Published : Feb 18, 2023, 04:39 PM IST
మెదక్: ఖదీర్ మృతిపై డీజీపీ అంజనీకుమార్ సీరియస్.. విచారణకు ఆదేశం

సారాంశం

మెదక్‌లో ఖదీర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతిపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పోలీసులు చిత్ర హింసలతోనే ఖదీర్ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మెదక్‌లో ఖదీర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతిపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖదీర్ మృతిపై విచారణ జరపాల్సిందిగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అంజనీ కుమార్ ఆదేశించారు. మెదక్ పోలీసులు చిత్ర హింసలతోనే ఖదీర్ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా