గవర్నర్‌తో భేటీ అయిన కేసీఆర్

By sivanagaprasad KodatiFirst Published Sep 6, 2018, 1:34 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీ రద్దు తీర్మానం కాపీని కేసీఆర్‌ గవర్నర్‌కు అందజేశారు.

click me!