77వ ఇండిపెండెన్స్ డే: ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

Published : Aug 15, 2023, 09:48 AM ISTUpdated : Aug 15, 2023, 11:11 AM IST
77వ ఇండిపెండెన్స్ డే: ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

సారాంశం

ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని  ప్రగతి భవన్ లో జాతీయ జెండాను  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 

హైదరాబాద్:  ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని  ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు,  పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.  జాతీయ పతాకావిష్కరణ తర్వాత  సీఎం కేసీఆర్  ప్రగతి భవన్ నుండి   గోల్కొండ కోటలో  జరిగే  ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

PREV
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu