77వ ఇండిపెండెన్స్ డే: ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

Published : Aug 15, 2023, 09:48 AM ISTUpdated : Aug 15, 2023, 11:11 AM IST
77వ ఇండిపెండెన్స్ డే: ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

సారాంశం

ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని  ప్రగతి భవన్ లో జాతీయ జెండాను  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 

హైదరాబాద్:  ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని  ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు,  పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.  జాతీయ పతాకావిష్కరణ తర్వాత  సీఎం కేసీఆర్  ప్రగతి భవన్ నుండి   గోల్కొండ కోటలో  జరిగే  ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

PREV
click me!

Recommended Stories

AP & TElangana Rain Alert! వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఫ్రెండ్ భార్య‌తో వివాహేత‌ర సంబంధం, ఆపై హ‌త్య‌.. హంత‌కుడిని ప‌ట్టించిన బాల‌య్య ఫొటో. సినిమాను మించిన క్రైమ్ స్టోరీ