తెలంగాణలో కల్లు గీత కార్మికులకు శుభవార్త .. రైతుల తరహాలో బీమా, కొత్త పథకానికి కేసీఆర్ శ్రీకారం

Siva Kodati |  
Published : May 02, 2023, 07:25 PM IST
తెలంగాణలో కల్లు గీత కార్మికులకు శుభవార్త .. రైతుల తరహాలో బీమా, కొత్త పథకానికి కేసీఆర్ శ్రీకారం

సారాంశం

కల్లు గీత కార్మికుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రైతు బీమా తరహాలో గీత కార్మికులను కూడా ఆదుకోవాలని ఆయన నిర్ణయించారు.

కల్లు గీత కార్మికుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రైతు బీమా తరహాలో గీత కార్మికులను కూడా ఆదుకోవాలని ఆయన నిర్ణయించారు.రూ.5 లక్షలు బీమా కల్పించాలని కేసీఆర్ భావించారు. గీత కార్మికులకు వారం రోజుల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయన సూచించారు. అలాగే ఈ పథకానికి విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్