వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

Published : Jun 24, 2018, 12:29 PM IST
వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

సారాంశం

వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

యాదాద్రి జిల్లా వలిగొండ వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో 16 మంది మరణించిన దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంతో పాటు అనేకమంది గాయపడటం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్