19 మంది అభ్యర్థులతో బీజేపీ 5వ, జాబితాను ఆదివారం నాడు విడుదల చేసింది
హైదరాబాద్: 19 మంది అభ్యర్థులతో బీజేపీ 5వ, జాబితాను ఆదివారం నాడు విడుదల చేసింది. చొప్పదండి నుండి టీఆర్ఎస్ టికెట్టు దక్కకపోవడంతో బీజేపీలో చేరిన బొడిగె శోభకు ఈ జాబితాలో టికెట్టు దక్కింది. కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే అరుణ తారకు కూడ బీజేపీ టికెట్టు కేటాయించింది.
బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే
చొప్పదండి- బొడిగే శోభ
బాన్సువాడ - నాయుడు ప్రకాష్
జుక్కల్- అరుణతార
బాల్కొండ- రాజేశ్వర్
మంథని- సనత్కుమార్
మహేశ్వరం- శ్రీరాములు యాదవ్
వికారాబాద్ - సాయికృష్ణ
జడ్చర్ల - మధుసూదన్ యాదవ్
కొల్లాపూర్ - సుధాకర్ రావు
దేవరకొండ - కళ్యాణ్ నాయక్
మిర్యాలగూడ - ప్రభాకర్ రావు
కోదాడ - వెంకటేశ్వరరావు
తుంగతుర్తి - కడియం రామచంద్రయ్య
జనగామ -కెవిఎల్ఎన్ రెడ్డి(రాజు)
డోర్నకల్ - జి.లక్ష్మణ్ నాయక్ అలియాస్ లచ్చీరామ్
వరంగల్ ఈస్ట్ - కుసుమ సతీష్
ములుగు- బానోతు దేవీలాల్
కొత్తగూడెం బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి