బీహార్ లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య..తుపాకీతో కాల్చుకుని...

Published : Aug 19, 2022, 12:58 PM IST
బీహార్ లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య..తుపాకీతో కాల్చుకుని...

సారాంశం

బీహార్ లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 

బీహార్ : భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)కి చెందిన ఓ జవాన్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్, సుపాల్ జిల్లాలోని వీర్ పుర్ లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్ఎస్ బీ 45వ బెటాలియన్ కు చెందిన జవాన్ చిమాల్ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్