రామగుండంలో కూలిన సింగరేణి పై కప్పు: నలుగురు మృతి

Published : Mar 07, 2022, 03:38 PM ISTUpdated : Mar 07, 2022, 04:09 PM IST
రామగుండంలో  కూలిన సింగరేణి పై కప్పు: నలుగురు మృతి

సారాంశం

రామగుండం సింగరేణి లో పై కప్పు కూలిన ఘటనలో ఆరుగురు మరణించారనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

పెద్దపల్లి: Ramagundam సింగరేణిలో పై కప్పు కూలింది.ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని  నలుగురు మృతి చెందారు.

singareni  ఆండ్రియాల రాంగ్ వాల్ ప్రాజెక్టులో  coal mine  పై కప్పు సోమవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు శిధిలాల కింద చిక్కుకున్నారు. అయితే నలుగురు మృతి చెందారని సమాచారం. వీరిలో అసిస్టెంట్ మేనేజర్, ముగ్గురు కార్మికులున్నారు. శథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.
 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా