నిజామాబాద్‌ జిల్లాలో విషాదం: గోదావరి పుష్కరఘాట్‌లో మునిగి ఆరుగురు మృతి

Published : Apr 02, 2021, 01:02 PM ISTUpdated : Apr 02, 2021, 01:31 PM IST
నిజామాబాద్‌ జిల్లాలో విషాదం: గోదావరి పుష్కరఘాట్‌లో మునిగి ఆరుగురు మృతి

సారాంశం

నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడులో విషాదం చోటు చేసుకొంది. గోదావరి పుష్కరఘాట్‌లో ఆరుగురు మృతి చెందారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడులో విషాదం చోటు చేసుకొంది. గోదావరి పుష్కరఘాట్‌లో ఆరుగురు మృతి చెందారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడులో పుష్కరఘాట్ లో  ఆరుగురు స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలించినా ఫలితం లేకపోయింది.ఈ విషయమై స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే  గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను గాలింపు చర్యలు చేపట్టారు.  మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడులో పుష్కరఘాట్ లో  ఆరుగురు స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలించినా ఫలితం లేకపోయింది.ఈ విషయమై స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే  గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను గాలింపు చర్యలు చేపట్టారు.  మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.

గోదావరి పుష్కరఘాట్ లో  స్నానానికి వెళ్లే సమయంలో జాాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే పుష్కరఘాట్ లో స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu