రాయదుర్గం డ్రగ్స్ కేసు.. ఎస్సై రాజేందర్ సస్పెన్షన్

Siva Kodati |  
Published : Sep 06, 2023, 03:27 PM IST
రాయదుర్గం డ్రగ్స్ కేసు.. ఎస్సై రాజేందర్ సస్పెన్షన్

సారాంశం

రాయదుర్గం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐ రాజేందర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 1.7 కిలోల డ్రగ్స్ అమ్ముతూ నార్కోటిక్ టీమ్‌కు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు రాజేందర్. 

రాయదుర్గం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐ రాజేందర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. రాయదుర్గం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రాజేందర్‌ను కోర్ట్ రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. 1.7 కిలోల డ్రగ్స్ అమ్ముతూ నార్కోటిక్ టీమ్‌కు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు రాజేందర్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Summer Holidays Extended : ఈ నెలంతా వేసవి సెలవులే.. జూలై ఫస్ట్ కే స్కూల్స్ రీఓపెన్
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే