లంచం అడిగిన ఎస్ఐ.. ఏసీబీకి పట్టించిన బాధితుడు

Published : Sep 18, 2018, 09:17 AM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
లంచం అడిగిన ఎస్ఐ.. ఏసీబీకి పట్టించిన బాధితుడు

సారాంశం

ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ఆసిఫ్‌నగర్ ఎస్ఐ గౌస్ ఒక కేసు విచారణ నిమిత్తం బాధితుడి నుంచి రూ.25,000 లంచం డిమాండ్  చేయడంతో.. అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. 

ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ఆసిఫ్‌నగర్ ఎస్ఐ గౌస్ ఒక కేసు విచారణ నిమిత్తం బాధితుడి నుంచి రూ.25,000 లంచం డిమాండ్  చేయడంతో.. అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ గౌస్‌ను వల పన్ని పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌