నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం : సీనియర్ల వేధింపులు.. పోలీసులకు జూనియర్ల ఫిర్యాదు, అరెస్ట్

Siva Kodati |  
Published : Mar 16, 2023, 06:36 PM IST
నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం : సీనియర్ల వేధింపులు.. పోలీసులకు జూనియర్ల ఫిర్యాదు, అరెస్ట్

సారాంశం

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ నేపథ్యంలో సీనియర్లను పోలీసులు అరెస్ట్  చేశారు. పోలీసులు సీనియర్లను తీసుకెళ్తుండగా వారిపై చెప్పులు విసిరారు జూనియర్లు .

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత వివరాల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు పలువురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సీనియర్లను తీసుకెళ్తుండగా వారిపై చెప్పులు విసిరారు జూనియర్లు . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు