సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

Published : Mar 06, 2019, 01:45 PM ISTUpdated : Mar 06, 2019, 06:12 PM IST
సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

సారాంశం

సాగర్ హైవేపై బుధవారం ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

"నల్లగొండ: సాగర్ హైవేపై బుధవారం ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

నల్లగొండ జిల్లాలోని చింతపల్లి వద్ద ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు తుఫాను వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.ప్రమాదానికి గురైన ఆర్టీసి బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తోంది. కొండమల్లెపల్లి మండలం దేవత్ పల్లి వద్ద ప్రమాదం సంభవించింది.  వివరాలు అందాల్సి ఉంది.

"

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?