హైదరాబాద్ : నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణహత్య

Siva Kodati |  
Published : Feb 07, 2023, 10:07 PM IST
హైదరాబాద్ : నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణహత్య

సారాంశం

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. మృతుడిని ముసాగా గుర్తించారు. దుండగుడు ఫహీద్ అతనికి కిరాతకంగా హతమార్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన లావాదేవీలతోనే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!