నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం ... టీసీ తీసుకుంటోన్న విద్యార్ధినులు, పేరెంట్స్ ఆందోళన

Siva Kodati |  
Published : Jul 29, 2022, 05:25 PM IST
నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం ... టీసీ తీసుకుంటోన్న విద్యార్ధినులు, పేరెంట్స్ ఆందోళన

సారాంశం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కస్తూర్బా బాలికల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్ధినులను సీనియర్ విద్యార్ధినులు వేధిస్తున్నారంటూ బాధితుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కస్తూర్బా బాలికల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్ధినులను సీనియర్ విద్యార్ధినులు వేధిస్తున్నారంటూ బాధితుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే పలువురు విద్యార్ధినులు టీసీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు