నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం ... టీసీ తీసుకుంటోన్న విద్యార్ధినులు, పేరెంట్స్ ఆందోళన

Siva Kodati |  
Published : Jul 29, 2022, 05:25 PM IST
నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం ... టీసీ తీసుకుంటోన్న విద్యార్ధినులు, పేరెంట్స్ ఆందోళన

సారాంశం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కస్తూర్బా బాలికల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్ధినులను సీనియర్ విద్యార్ధినులు వేధిస్తున్నారంటూ బాధితుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కస్తూర్బా బాలికల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్ధినులను సీనియర్ విద్యార్ధినులు వేధిస్తున్నారంటూ బాధితుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే పలువురు విద్యార్ధినులు టీసీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు