నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం ... టీసీ తీసుకుంటోన్న విద్యార్ధినులు, పేరెంట్స్ ఆందోళన

Siva Kodati |  
Published : Jul 29, 2022, 05:25 PM IST
నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం ... టీసీ తీసుకుంటోన్న విద్యార్ధినులు, పేరెంట్స్ ఆందోళన

సారాంశం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కస్తూర్బా బాలికల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్ధినులను సీనియర్ విద్యార్ధినులు వేధిస్తున్నారంటూ బాధితుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కస్తూర్బా బాలికల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్ధినులను సీనియర్ విద్యార్ధినులు వేధిస్తున్నారంటూ బాధితుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే పలువురు విద్యార్ధినులు టీసీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !