విద్యుత్ ఉద్యోగులతో తెలంగాణ సర్కార్ చర్చలు సఫలం.. సమ్మె విరమణ

Siva Kodati |  
Published : Apr 15, 2023, 09:14 PM ISTUpdated : Apr 15, 2023, 09:17 PM IST
విద్యుత్ ఉద్యోగులతో తెలంగాణ సర్కార్ చర్చలు సఫలం.. సమ్మె విరమణ

సారాంశం

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో సీఎండీ చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి ఉద్యోగులు అంగీకరించారు.

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో సీఎండీ చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి ఉద్యోగులు అంగీకరించారు. దీంతో ఎల్లుండి నుంచి విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకున్నారు. ముందుగా 12 శాతం ఫిట్‌మెంట్‌కు విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 3 వెయిటేజ్‌లు ఇవ్వాలని కోరారు. మొత్తానికి సీఎండీ ప్రభాకర్ రావుతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు