నిజామాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

sivanagaprasad kodati |  
Published : Nov 27, 2018, 12:06 PM IST
నిజామాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

సారాంశం

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధానికి తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?