Peddapalli: పెద్దపల్లి తహశీల్దార్, ఆర్‌ఐ‌తో 9 మందిపై కేసు.. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో..

By team teluguFirst Published Nov 17, 2021, 12:25 PM IST
Highlights

పెద్దపల్లి (peddapalli) జిల్లాలో తహశీల్దార్, ఆర్‌ఐ‌తో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. 

పెద్దపల్లి (peddapalli) జిల్లాలో తహశీల్దార్, ఆర్‌ఐ‌తో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. పెద్దపల్లిలోని సర్వే నెంబర్. 557/2 ‌లో కోర్టు పరిధిలో ఉన్న భూమి (Land) వేరే వారికి పాస్‌బుక్ జరీచేయడంతో బాధితుడు రవీందర్ రావు కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పెద్దపల్లి తహశీల్దార్, ఆర్‌ఐతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. 
 

click me!