Peddapalli: పెద్దపల్లి తహశీల్దార్, ఆర్‌ఐ‌తో 9 మందిపై కేసు.. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో..

Published : Nov 17, 2021, 12:25 PM IST
Peddapalli: పెద్దపల్లి తహశీల్దార్, ఆర్‌ఐ‌తో 9 మందిపై కేసు.. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో..

సారాంశం

పెద్దపల్లి (peddapalli) జిల్లాలో తహశీల్దార్, ఆర్‌ఐ‌తో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. 

పెద్దపల్లి (peddapalli) జిల్లాలో తహశీల్దార్, ఆర్‌ఐ‌తో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. పెద్దపల్లిలోని సర్వే నెంబర్. 557/2 ‌లో కోర్టు పరిధిలో ఉన్న భూమి (Land) వేరే వారికి పాస్‌బుక్ జరీచేయడంతో బాధితుడు రవీందర్ రావు కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పెద్దపల్లి తహశీల్దార్, ఆర్‌ఐతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్