రంగారెడ్డి జిల్లాలో శిశు విక్రయం, అడ్డుకున్న పోలీసులు

Siva Kodati |  
Published : Jul 03, 2019, 09:11 AM IST
రంగారెడ్డి జిల్లాలో శిశు విక్రయం, అడ్డుకున్న పోలీసులు

సారాంశం

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డను విక్రయానికి పెట్టిందో జంట. ఎల్లమ్మ తండాకు చెందిన  దంపతులు.. పోలీసులకు దొరికిపోయారు

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డను విక్రయానికి పెట్టిందో జంట. ఎల్లమ్మ తండాకు చెందిన  దంపతులు.. పోలీసులకు దొరికిపోయారు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీను, సరిత దంపతులను విచారించగా... శిశువు విక్రయానికి సంబంధించిన బండారం బయటపడింది. కొనుగోలుదారులతో పాటు మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు. అనంతరం పాపను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?