టీ పొడి అనుకుని ఎండ్రిన్ బిళ్లలతో ఛాయ్.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

Published : Mar 31, 2021, 02:01 PM IST
టీ పొడి అనుకుని ఎండ్రిన్ బిళ్లలతో ఛాయ్.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

సారాంశం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది.  విషం కలిసిన టీ తాగి ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది.  విషం కలిసిన టీ తాగి ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఎండ్రిన్‌ గుళికలను టీ పొడి అనుకుని దాంతో అంజమ్మ అనే మహిళ టీ కాచింది. ఈ టీని అంజమ్మతో పాటు భర్త మల్లయ్య, మరిది భిక్షపతి తాగారు. కాగా టీ తాగిన వెంటనే అంజమ్మ మృతి చెందగా, అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ