పార్టీ మార్పుపై వార్తలు .. దుష్ప్రచారం : కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Siva Kodati |  
Published : Jul 29, 2023, 05:43 PM IST
పార్టీ మార్పుపై వార్తలు .. దుష్ప్రచారం : కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

సారాంశం

టీపీసీసీ మాజీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతారంటూ  గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కాసేపట్లో కీలక ప్రకటన జారీ చేయనున్నారు. 

టీపీసీసీ మాజీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతారంటూ  గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉత్తమ్ పలుమార్లు మీడియా ముఖంగా ఖండించినా ఈ దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇక ఇటీవల ఉత్తమ్ తన సతీమణి పద్మావతి, అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లోకి చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన కీలక ప్రకటన చేయనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్