నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం.. నీటి కుంటలో మృతదేహం..

Published : Oct 30, 2023, 10:42 AM IST
నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం.. నీటి కుంటలో మృతదేహం..

సారాంశం

ఆదివారం సాయంత్రం నాగోల్ లో అదృశ్యమైన ఓ బాలుడు నీటికుంటలో మృతదేహంగా తేలాడు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం అయ్యింది. ఓ నీటి కుంటలో బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. అంతటా గాలించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు ఈ రోజు సమీపంలోని ఓ నీటికుంటలో బాలుడు శవంగా దొరికాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ | AP & Telangana Weather Alert
తెలంగాణ గవర్నర్ కి థ్యాంక్స్ చెప్పిన స్విగ్గి, జొమాటో బాయ్స్.. ఎందుకో తెలుసా?