నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం.. నీటి కుంటలో మృతదేహం..

Published : Oct 30, 2023, 10:42 AM IST
నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం.. నీటి కుంటలో మృతదేహం..

సారాంశం

ఆదివారం సాయంత్రం నాగోల్ లో అదృశ్యమైన ఓ బాలుడు నీటికుంటలో మృతదేహంగా తేలాడు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం అయ్యింది. ఓ నీటి కుంటలో బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. అంతటా గాలించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు ఈ రోజు సమీపంలోని ఓ నీటికుంటలో బాలుడు శవంగా దొరికాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa