నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం.. నీటి కుంటలో మృతదేహం..

Published : Oct 30, 2023, 10:42 AM IST
నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం.. నీటి కుంటలో మృతదేహం..

సారాంశం

ఆదివారం సాయంత్రం నాగోల్ లో అదృశ్యమైన ఓ బాలుడు నీటికుంటలో మృతదేహంగా తేలాడు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం అయ్యింది. ఓ నీటి కుంటలో బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. అంతటా గాలించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు ఈ రోజు సమీపంలోని ఓ నీటికుంటలో బాలుడు శవంగా దొరికాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Cancer Day: క్యాన్స‌ర్‌ను జ‌యించ‌డం పెద్ద క‌ష్టమేమి కాదు.. వీరి క‌థ‌లు వింటే మీరూ ఇదే అంటారు.
వీడసలు మనిషేనా..! సర్పంచ్ పదవి కోసం కన్నకూతురిపై ఇంత కర్కశత్వమా..!