ఢిల్లీ: హోటల్‌లో జారిపడ్డ మందకృష్ణ మాదిగ.. తీవ్ర గాయాలు

By Siva KodatiFirst Published Aug 8, 2021, 3:07 PM IST
Highlights

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లోని బాత్రూంలో మందకృష్ణ మాదిగ జారిపడ్డారు. దీంతో ఆయన అనుచరులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లోని బాత్రూంలో మందకృష్ణ మాదిగ జారిపడ్డారు. దీంతో ఆయన అనుచరులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!