ఢిల్లీ: హోటల్‌లో జారిపడ్డ మందకృష్ణ మాదిగ.. తీవ్ర గాయాలు

Siva Kodati |  
Published : Aug 08, 2021, 03:07 PM ISTUpdated : Aug 08, 2021, 03:10 PM IST
ఢిల్లీ: హోటల్‌లో జారిపడ్డ మందకృష్ణ మాదిగ.. తీవ్ర గాయాలు

సారాంశం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లోని బాత్రూంలో మందకృష్ణ మాదిగ జారిపడ్డారు. దీంతో ఆయన అనుచరులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లోని బాత్రూంలో మందకృష్ణ మాదిగ జారిపడ్డారు. దీంతో ఆయన అనుచరులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

రాములోరి కళ్యాణం వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు | Asianet News Telugu
Jobs : తెలుగు యువత బీ రెడీ... ఏకంగా 68,150 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్..!