కామారెడ్డిలో విషాదం : పిల్లల్ని వాగులో తోసేసి, తల్లి ఆత్మహత్యాయత్నం..!

Published : Dec 27, 2022, 08:15 AM IST
కామారెడ్డిలో విషాదం : పిల్లల్ని వాగులో తోసేసి, తల్లి ఆత్మహత్యాయత్నం..!

సారాంశం

కామారెడ్డిలో కుటుంబకలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని వాగులోకి తోసేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. 

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను వాగులో తోసేసి, తాను ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆ మహిళ అరుణ పిల్లలు అనోన్య, యువరాజ్ మరణించారు. అరుణ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ కలహాలే ఆ సంఘటనకు కారణమని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: 5 ఎక‌రాల్లో రూ. 200 కోట్ల‌తో హైదరాబాద్‌లో మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్‌.. ఎక్క‌డో తెలుసా.?
హైద‌రాబాద్‌లో మీ సొంతింటి క‌ల ఇక క‌లాగానే మిగిలిపోదు.. రూ. 40 ల‌క్ష‌ల‌కే అపార్ట్‌మెంట్ ల‌భించే ప్రాంతాలు