కామారెడ్డిలో విషాదం : పిల్లల్ని వాగులో తోసేసి, తల్లి ఆత్మహత్యాయత్నం..!

Published : Dec 27, 2022, 08:15 AM IST
కామారెడ్డిలో విషాదం : పిల్లల్ని వాగులో తోసేసి, తల్లి ఆత్మహత్యాయత్నం..!

సారాంశం

కామారెడ్డిలో కుటుంబకలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని వాగులోకి తోసేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. 

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను వాగులో తోసేసి, తాను ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆ మహిళ అరుణ పిల్లలు అనోన్య, యువరాజ్ మరణించారు. అరుణ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ కలహాలే ఆ సంఘటనకు కారణమని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!