రామంతపూర్‌ బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం.. చివరికి చెరువులో శవంగా , తల్లి మందలించడంతోనే

Siva Kodati |  
Published : Mar 02, 2023, 08:40 PM IST
రామంతపూర్‌ బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం.. చివరికి చెరువులో శవంగా , తల్లి మందలించడంతోనే

సారాంశం

రామంతపూర్‌లో అదృశ్యమైన బాలిక అనూష చెరువులో శవమై తేలింది. తల్లి మందలించడంతోనే ఆమె చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ రామంతపూర్‌లో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతమైంది. బాలిక అనూష మృతదేహాన్ని పోలీసులు స్థానిక చిన్న చెరువులో గుర్తించారు. తల్లి మరణించడంతో అనూష తీవ్రమనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆమె చిన్నచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ అనూష పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం